ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలోని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సదులో...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ మార్పుల కార్యక్రమం కొనసాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రారంభమైన రాజకీయ వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో సవాలు ఎదురైంది. ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో...