ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసిన భూ రీసర్వేలో ఎన్నో తప్పులు దొర్లినట్టు తేలింది. ఇప్పుడు ఆ తప్పులను సరిచేసి, రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఇప్పుడు...
టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం తానే మంత్రిగా ఉంటానని మంత్రి టీజీ భరత్ స్పష్టంగా చెప్పారు. తన పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేశ్కు తెలుసు. తనపై ఎవరైనా విమర్శలు చేసినా, తాను ఎలాంటి...