ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు రైల్వే మరో మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రైలు...
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణ ప్రజల ఆశలు ఇంకా ఎందుకు నెరవేరడం లేదు. సాలూరు రైల్వే స్టేషన్కు గతేడాది విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు సాధారణ రైలు సేవలు ప్రారంభం కాలేదు. ఈ...