శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో స్వచ్ఛందంగా సేవలు చేయాలనుకునే శివభక్తులకు దేవస్థానం మంచి వార్త చెప్పింది. ఇకపై శివసేవకులుగా సేవలు చేయడానికి ఆన్లైన్ నమోదు సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి...
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో నేటి నుంచి అధికారికంగా పాలన మొదలైంది. ఈ క్రమంలో పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్...