ఆంధ్రప్రదేశ్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు జిల్లా కోర్టులకు బాంబులు పెట్టినట్లు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు జాగ్రత్తపడ్డారు. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత మరింత పెంచారు....
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) డిపాజిటర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో, ఎస్బీఐ కూడా ఫిక్స్డ్...