ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. కానీ ఈ పథకం ద్వారా ప్రయాణించే మహిళలు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిన నిబంధన ఉంది. ఈ నిబంధనను...
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. త్వరలోనే ఆసరా పింఛన్లలో భారీ పెంపు జరగనున్నది. ప్రస్తుతంలో రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది...