ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ, ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్...
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత భూపతిరాజు వెంకట సత్యనారాయణరాజు గోగన్నమఠం గ్రామంలో మహిళా డ్యాన్సర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. మహిళల గౌరవానికి హాని కలిగించేలా మాట్లాడటం సరైనది...