ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన సంక్షేమ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని నిరుపేదలకు అందిస్తున్న పింఛన్లను, ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన మైనర్ పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సూపర్ సిక్స్ పథకాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. రైతు భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగుల రక్షణ, ఉద్యోగాల భర్తీ, పెట్టుబడుల ఆకర్షణ, విద్యార్థుల...