అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతోంది. రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ మెగా పరిశ్రమ వల్ల రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్ వరకు రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి ఈ రైలు సర్వీసులు...