Andhra Pradesh1 year ago
కాకినాడ జిల్లాలో కలకలం.. ముగ్గురు వ్యక్తుల దారుణ హత్య..!
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ హత్యలకు దారితీసింది. కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక...