ముఖ్యవార్త: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో నమోదు అయిన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, అలా పూర్తికాకపోతే తదుపరి...
మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ ఇటీవలే తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అక్టోబర్ 31న రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా...