సూర్యాపేట జిల్లాలో కర్ల రాజేష్ అనే దళిత యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు దొంగతనంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రాజేష్ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లు...
చేవెళ్ల బస్సు ప్రమాదం తెలంగాణ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్జాగూడ గేట్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో...