Andhra Pradesh15 hours ago
కర్నూలులో ప్రైవేటు బస్సు ప్రమాదం: 5 నెలల ఐటీ ఉద్యోగి మృతి
కర్నూలులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదంలో 5 నెలల కొత్తగా ఉద్యోగంలో చేరిన ఐటీ ఉద్యోగి మేఘనాథ్ ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందిన ఆయన, దీపావళి పండుగ కోసం ఇంటికి వచ్చి...