కర్నూలులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదంలో 5 నెలల కొత్తగా ఉద్యోగంలో చేరిన ఐటీ ఉద్యోగి మేఘనాథ్ ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందిన ఆయన, దీపావళి పండుగ కోసం ఇంటికి వచ్చి...
కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటకు...