కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ హత్యలకు దారితీసింది. కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక...
కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు అరు దైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మెలకువగా ఉండగానే రోగికి తనకు ఇష్టమైన సినిమా క్లిప్పింగ్ను చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు. మహిళ మెదడులో ఎడమ వైపున ట్యూమర్ ఉందని...