విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి పరిసరాల్లో టాటానగర్ ఎక్స్ప్రెస్కు త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రైల్వే పనుల సందర్భంగా ఒక విద్యుత్ స్తంభం ఆకస్మికంగా వంగిపోవడంతో దాని తీగలు రైల్వే ట్రాక్...
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత 20 రోజులుగా కొనసాగిన ప్రైవేట్ ఆస్పత్రుల సమ్మెకు తెరపడింది. రూ.2,700 కోట్ల బకాయిలపై ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ మధ్య జరిగిన చర్చలు...