శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అయితే భారీగా గుమికూడిన భక్తుల కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుని 10మంది ప్రాణాలు కోల్పోయారు....
ఆపరేషన్ కగార్ ప్రభావంతో దేశవ్యాప్తంగా మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఈ పరిణామంతో వారివద్ద ఉన్న నిధులు, ఆస్తులు ఎక్కడున్నాయో అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా నిఘా వర్గాల అంచనా ప్రకారం మావోయిస్టుల వద్ద...