హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి....
తెలంగాణ హైకోర్టు ప్రణయ్ పరువు హత్య కేసులో శ్రవణ్ కుమార్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. శ్రవణ్ కుమార్ వయసు, ఆరోగ్యం, ఇతర పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఏ షరతునైనా ఉల్లంఘించకూడదని...