హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి....
టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాలి. కానీ టెక్నాలజీని కొందరు వికృత మనస్తత్వాన్ని తృప్తిపరచుకునేందుకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్లో జరిగిన ఓ ఘటన ఏఐ దుర్వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతోందో చూపింది. ఒక ఐటీ...