ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు రైల్వే మరో మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రైలు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు స్టేషన్ వరకు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం...