ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఒక మంచి వార్త ఇచ్చింది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కే ప్రయాణికుల సంఖ్య...
ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం ప్రయోగాత్మకంగా ప్రారంభమై ఉత్సాహం కలిగిస్తోంది. ఇప్పుడు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలకమైన అడుగు వేశారు. ఈ జోన్ కార్యాలయాలకు అవసరమైన...