తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అడ్డంకిగా మారిన కఠిన నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా...
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడానికి కొత్త దశలోకి వెళ్తోంది. ఇప్పటివరకు వరి, పత్తి, చెరకు వంటి పంటలకు మాత్రమే పంటల బీమా ఉండేది. ఇప్పుడు కూరగాయల సాగుకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు....