తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అడ్డంకిగా మారిన కఠిన నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా...
తెలంగాణ రాష్ట్ర సర్వీస్ అధికారులు చాలా సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు వారి వేచిచూపు అంతమైంది. 16 మంది గ్రూప్-2 అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదా ఇచ్చింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు...