ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయాలని నిర్ణయించుకుంది. భూముల రీసర్వే ప్రక్రియ ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పటివరకు భూముల రీసర్వే ప్రక్రియ 90 రోజుల్లో పూర్తయ్యేది. కానీ ఇప్పుడు దీనిని...
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న గందరగోళం, అవస్థలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన...