తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీని పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి ప్రారంభించనుంది. దీనితో సిరిసిల్లలో నేతన్నలకు ఆనందం కలిగింది. నేతన్నల ఖాతాల్లో ఇప్పటికే 88 కోట్లు వచ్చేశాయి. ఇంకా, 1.72 కోట్ల మీటర్ల...
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో రైతుల కోసం కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో “మన గ్రోమోర్” వ్యాపార కేంద్రం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్రాన్ని...