తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఈ నెల 25న రథసప్తమి పండుగ జరుగుతుంది. అందుకే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ చెప్పింది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం...
తిరుపతిలోని కపిలతీర్థంలో పిండప్రదాన కార్యక్రమానికి టీటీడీ అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయంపై స్పందించింది. కపిలతీర్థం ప్రధాన గేట్ లోపల...