Telangana4 hours ago
సౌమ్యపై దాడి ఘటన.. మంత్రి కీలక ప్రకటన.. భవిష్యత్తులో ఎక్సైజ్ అధికారులు రక్షణలో
నిజామాబాద్లో గంజాయి ముఠా చేతిలో ఏఆర్ కానిస్టేబుల్ సౌమ్యకు ప్రాణాంతక దాడి జరిగింది. గంజాయి ముఠా సభ్యులు సౌమ్యపై దాడి చేశారు. సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య ఇప్పుడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ...