ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా మూడంచెల అధికారుల వ్యవస్థను వచ్చే నెల 15 నుంచి అమలులోకి తెస్తుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజలకు వేగవంతమైన, సులభమైన సేవలు అందించడమే లక్ష్యం. ప్రతి...
మరో కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకుంటూ ఈ సర్వేను నిర్వహించనున్నారు....