ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్ వరకు రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి ఈ రైలు సర్వీసులు...
ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామంలోకి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు అడుగుపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రహదారి అధ్వాన స్థితి కారణంగా నిలిచిపోయిన బస్సు సేవలు...