ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు రైల్వే మరో మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రైలు...
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా ముఖచిత్రం మారబోతోంది. నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వం మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను ఒకే గొలుసుగా అనుసంధానం చేయనుంది. ఈ కీలక ప్రాజెక్టును హెచ్ఎండీఏ పరిధిలోని...