ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్ వరకు రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి ఈ రైలు సర్వీసులు...
నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక అరుదైన సంఘటన మానవ సంబంధాల గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ. వెంకటాచలం గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే అన్న తన చెల్లెలు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం గుడి నిర్మించాడు. సుబ్బలక్ష్మి ఒక రోడ్డు...