గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన...
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతోంది. రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ మెగా పరిశ్రమ వల్ల రాష్ట్ర...