తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ పథకాలకు అర్హులు అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ప్రయోజనాలు...
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడానికి కొత్త దశలోకి వెళ్తోంది. ఇప్పటివరకు వరి, పత్తి, చెరకు వంటి పంటలకు మాత్రమే పంటల బీమా ఉండేది. ఇప్పుడు కూరగాయల సాగుకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు....