తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినా నీళ్లు, నిధులు, నియామకాల వంటి ప్రాథమిక లక్ష్యాలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలు ఇప్పటికీ అలాగే...
తెలంగాణ రాష్ట్ర సర్వీస్ అధికారులు చాలా సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు వారి వేచిచూపు అంతమైంది. 16 మంది గ్రూప్-2 అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదా ఇచ్చింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు...