హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చే దిశగా వాటర్ బోర్డు కీలక అడుగు వేస్తోంది. నగరంలో 24 గంటలూ తాగునీటి సరఫరా లక్ష్యంగా రూ.2 వేల కోట్లతో ఆధునిక ‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు...
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ఆమనగల్లు ప్రాంత భవితవ్యాన్ని మారుస్తోంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాధాన్యత కోల్పోయిన ఆమనగల్లు.. ఇప్పుడు మళ్లీ పరిపాలనా, వ్యాపార కేంద్రంగా అవతరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఏర్పాటు...