తెలంగాణలో మద్యం సేవించేవారికి పెద్ద ఎదురుదెబ్బ పడింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అధికార యంత్రాంగం నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వేడి పల్లెల్లో పెరుగుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి విడతలో భాగంగా...
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” నేడు విశేషంగా ప్రారంభంకానుంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్కు అద్దం పట్టే ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రంలోని విస్తారమైన...