Andhra Pradesh5 hours ago
శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక నిర్ణయం.. 36 మందిపై సిట్ చార్జ్షీట్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపి, కీలక విషయాలను బహిర్గతం చేసింది. ఈ కేసులో 36 మందిపై ఛార్జ్షీట్ దాఖలు...