ఆంధ్రప్రదేశ్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు జిల్లా కోర్టులకు బాంబులు పెట్టినట్లు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు జాగ్రత్తపడ్డారు. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత మరింత పెంచారు....
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధితో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, ఇది కలకలం రేపుతోంది. ఇటీవల బాపట్ల మరియు కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కరు జ్వర లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారని...