తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చడానికి లక్ష్యంగా ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రాజెక్టు ఖమ్మం...
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతోంది. గతంలో జరిగిన అక్రమాలు, తప్పుడు జాబితాలు, రాజకీయ జోక్యాలను ఆపడానికి కృత్రిమ మేధస్సు సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన నిరుపేదలకే...