గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన...
ఏపీ రాజకీయాలు మళ్లీ ఉత్కంఠభరితంగా మారాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ క్రమంగా ఒత్తిడిని పెంచుతున్న సందర్భంలో మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ నిర్ణయం పెద్ద రాజకీయ వాదనగా మారింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...