తెలంగాణ హైకోర్టు ప్రణయ్ పరువు హత్య కేసులో శ్రవణ్ కుమార్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. శ్రవణ్ కుమార్ వయసు, ఆరోగ్యం, ఇతర పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఏ షరతునైనా ఉల్లంఘించకూడదని...
బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. హైకోర్టు ముందే ఆయన భారత పౌరుడు కాదని తేల్చింది. కానీ, రమేష్ మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ పొందడం వివాదాస్పదమైంది....