తెలంగాణ రాజకీయాలను కలచివేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తాజాగా తెలంగాణ మాజీ...
కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ కావాలనే ఈ నోటీసులు జారీ చేశారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసమే చేసిన చర్య అని ఆమె అన్నారు. మీడియాతో...