పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. దీంతో అమరావతి రాజధాని విషయం మళ్ళీ దేశ స్థాయిలో చర్చ అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు...
తెలంగాణ రాష్ట్ర సర్వీస్ అధికారులు చాలా సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు వారి వేచిచూపు అంతమైంది. 16 మంది గ్రూప్-2 అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదా ఇచ్చింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు...