కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని మరింత స్పష్టంగా, సులభంగా మార్చేలా జోనల్ నిబంధనల్లో సవరణలు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్–1975ను సవరిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు...
వికారాబాద్–కృష్ణా మధ్య ప్రతిపాదిత నూతన రైల్వే మార్గం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రెండు స్టేషన్లను నేరుగా అనుసంధానించే కొత్త రైల్వేలైన్కు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్...