కర్నూలు జిల్లాలో వ్యవసాయ క్షేత్రాల్లో దాగి ఉన్న అక్రమాలపై లేచింది. చిప్పగిరి మండలంలోని డేగులపాడు ప్రాంతంలో సాధారణమైన కంది పంటల మధ్య గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని పెంచుతున్న సంఘటన పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చింది....
ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 62 మంది వైద్యులపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఎంతోమంది వైద్యులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏళ్ల తరబడి హాజరు కాకపోవడాన్ని బట్టి వీరందరికీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు...