ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన మాటలు వినకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేఏ పాల్ చెప్పారు. ఒక ప్రార్థన...
టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం తానే మంత్రిగా ఉంటానని మంత్రి టీజీ భరత్ స్పష్టంగా చెప్పారు. తన పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేశ్కు తెలుసు. తనపై ఎవరైనా విమర్శలు చేసినా, తాను ఎలాంటి...