ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసిన భూ రీసర్వేలో ఎన్నో తప్పులు దొర్లినట్టు తేలింది. ఇప్పుడు ఆ తప్పులను సరిచేసి, రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ తీరం పచ్చగా ఉండాలని చూస్తున్నారు. దీనికోసం గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సమీక్ష చేశారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో,...