ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక్కరోజు ఎమ్మెల్యే హోదాను పక్కనబెట్టి.. సాధారణ డెలివరీ బాయ్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆన్లైన్ డెలివరీ సిబ్బంది...
ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామంలోకి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు అడుగుపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రహదారి అధ్వాన స్థితి కారణంగా నిలిచిపోయిన బస్సు సేవలు...