ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. మొత్తం 7,673 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి...
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన...