ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక పెద్ద పెట్టుబడి వస్తోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...
ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం ప్రయోగాత్మకంగా ప్రారంభమై ఉత్సాహం కలిగిస్తోంది. ఇప్పుడు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలకమైన అడుగు వేశారు. ఈ జోన్ కార్యాలయాలకు అవసరమైన...